కురుమూర్తి జాత‌ర‌కు వెళ్తున్నారా..? TGSRTC తీపి కబురు

1 year ago 43
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా చిన్నచింతకుంట మండలం అమ్మాపురం గ్రామ సమీపంలోని స్వయంభువుగా వెలిసిన కురుమూర్తి స్వామి వారి బ్రహోత్సవాలు నేటి నుంచి ఈనెల 18 వరకు వైభవంగా జరగనున్నాయి. దాదాపు 10 లక్షల మంది జాతరలో స్వామివారిని దర్శించుకుంటారని అంచనా. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇక జాతరకు వెళ్లే భక్తుల కోసం తెలంగాణ ఆర్టీసీ తీపి కబురు చెప్పింది. హైదరాబాద్ నుంచి ప్రత్యేక బస్సు సర్వీసులు నడుపుతున్నట్లు సంస్థ ఎండీ సజ్జనార్ ప్రకటించారు.
Read Entire Article