కుప్పంలో మహిళలతో కలిసి బస్సులో ప్రయాణించిన చంద్రబాబు

10 months ago 23
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుప్పం నియోజకవర్గంలో పర్యటించారు. కుప్పంలో కృష్ణమ్మకు జలహారతి ఇచ్చారు. అంతకుముందు బస్సులో ప్రయాణించిన చంద్రబాబు.. మహిళలతో ముచ్చటించారు. వారి బాగోగుల గురించి అడిగి తెలుసుకున్నారు. ఏపీలో మహిళల కోసం ఉచిత బస్సు పథకం - స్త్రీ శక్తి అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉచిత బస్సు పథకంపై మహిళల అభిప్రాయాలను చంద్రబాబు అడిగి తెలుసుకున్నారు.
Read Entire Article