కాకినాడ: ప్రభుత్వ ఆఫీస్‌లో ఇదేం పాడుపని.. మెల్లిగా ఎవరూ చూడకుండా, వీడియోతో అడ్డంగా బుక్

1 year ago 20
Kakinada Govt Officials: కాకినాడ కార్పొరేషన్‌లో ప్రజా సమస్యల పరిష్కార సమావేశం జరిగింది. బాధ్యత కలిగిన అధికారులు మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించారు. కొందరు మొబైల్స్‌లో రమ్మీ, లాటరీ గేమ్స్‌ ఆడుతూ, మరికొందరు వాట్సాప్‌ చాటింగ్‌లో మునిగిపోయారు. ప్రజల సమస్యలు వినే ఓపిక లేక నిద్రపోయారు. ప్రజల సమస్యలు గాలికి వదిలేసి, తమ విధులను విస్మరించారు. ఈ నిర్లక్ష్యపు వీడియో వైరల్ కావడంతో దుమారం రేగింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Read Entire Article