కాకినాడ పోర్టులో బియ్యం అక్రమ రవాణా.. పవన్ ఆరా తీసిన అగర్వాల్, అలీషా ఎవరు?

1 year ago 31
కాకినాడలో శుక్రవారం మధ్యాహ్నం పర్యటించిన పవన్‌ కళ్యాణ్.. యాంకరేజ్‌ పోర్టులో బార్జిలో తనిఖీలు చేశారు. ఇందులో రేషన్‌ బియ్యం ఎగుమతి అవుతుండడంతో ఇటీవల అధికారులు పట్టుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా అధికారులపై పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రేషన్‌ మాఫియాకు మీరంతా సహకరించకపోతే ఇలా ఎలా దేశాలు దాటిపోతోందని ఆయన నిలదీశారు. ఉద్యోగాలు చేస్తున్నారా? మాఫియాకు వంత పాడుతున్నారా? అంటూ ప్రశ్నించారు. దీనిపై తనకు సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆయన ఆదేశించారు.
Read Entire Article