'కాంట్రాక్టులన్నీ సీఎం తమ్ముడు, బావమరిదికే'.. కేంద్రానికి KTR లేఖ

1 year ago 36
అమృత్ పథకం నిధులలో జరుగుతున్న అవినీతిపైన కేంద్ర ప్రభుత్వం విచారణ జరిపించాలని కేటీఆర్ కోరారు. ఈ మేరకు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రులు మనోహర్ లాల్ కట్టర్, టోచన్ సాహూలకు లేఖ రాశారు. ముఖ్యమంత్రి సొంత బావమరిదికి, తమ్ముడి కంపెనీలకి అర్హతలు లేకున్నా కాంట్రాక్టులు కట్టబెట్టారని ఆరోపించారు. అర్హతలు లేకున్నా అమృత్ టెండర్లు దక్కించుకున్న కంపెనీలపైనా ఎంక్వయిరీ వేయాలని కోరారు.
Read Entire Article