కర్నూలు బస్సు ప్రమాదానికి ఏపీ ప్రభుత్వానిదే బాధ్యత: శ్యామల

7 months ago 14
కర్నూలు బస్సు ప్రమాద ఘటనకు కూటమి ప్రభుత్వానిదే బాధ్యత అన్నారు వైసీపీ అధికార ప్రతినిధి శ్యామల.. బైకర్ శివశంకర్ రాత్రి మద్యం తాగితే తెల్లవారుజామున ఎలా యాక్సిడెంట్ అయ్యిందని ప్రశ్నించారు.. 24 గంటలు మద్యం దుకాణాలు నడుస్తున్నాయని ఆరోపించారు.
Read Entire Article