ఓరి మీ 'దుంపలు' తెగ.. శ్మశానాన్ని కూడా వదలట్లేదు.. ఎవరూ లేని టైం చూసి పని కానిచ్చేస్తున్నారు..!

1 year ago 21
Teak Trees Felling: ఇంత కక్కుర్తేంట్రా నాయనా.. శ్మశానాన్ని కూడా వదలట్లేదు కదా. అక్కడైతే ఎవరూ చూడరనుకున్నారో ఏమో.. రాత్రి సమయంలో ఎవరూ లేని సమయంలో పని కానిచ్చేస్తున్నారు. అది కూడా అటవీ శాఖ కార్యాలయానికి అతి సమీపంలో ఉన్న వైకుంఠధామంలో ఏపుగా ఎదిగిన టేకు చెట్లను రాత్రికి రాత్రే మాయం చేశారు. అయితే.. అవసరమయ్యే దుంపలు తరలించగా.. అడ్డదిడ్డంగా పడేసిన చెట్ల కొమ్మలు ప్రజలకు అసౌకర్యం కలిగిస్తుండటంతో.. అసలు విషయం బయటకు వచ్చింది. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగింది.
Read Entire Article