ఐఏఎస్‌ల వ్యవహారంలో బిగ్ ట్విస్ట్.. హైకోర్టుకు ఆమ్రపాలి సహా నలుగురు అధికారులు

1 year ago 25
IAS Petition in High Court: ఐఏఎస్ కేడర్‌ కేటాయింపుల వ్యవహారంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. డీవోటీపీ ఇచ్చిన ఆదేశాలను పాటించాల్సిందేనని క్యాట్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ.. ఆమ్రపాలి సహా నలుగురు ఐఏఎస్ అధికారులు హైకోర్టును ఆశ్రచించారు. క్యాట్ తీర్పుపై స్టే ఇవ్వాలని.. తమకు తెలంగాణలోనే కొనసాగేలా తీర్పు ఇవ్వాలని కోరుతూ లంచ్ మోషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ మీద మధ్యాహ్నం రెండున్నర గంటలకు హైకోర్టు ధర్మాసనం విచారణ చేపట్టనుంది.
Read Entire Article