ఏపీవాసులకు అలర్ట్.. రేపు ఈ జిల్లాలలో భారీ వర్షాలు

1 year ago 31
ఏపీ వాసులకు ముఖ్య గమనిక. రేపటి నుంచి ఏపీలో భారీ వర్షాలు కురవనున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం రేపటికి అల్పపీడనంగా మారనుందని వాతావరణశాఖ తెలిపింది. దీని ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాలలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. మరోవైపు భారీ వర్ష సూచన నేపథ్యంలో ప్రభుత్వం సైతం అప్రమత్తమైంది. హెల్ప్ లైన్ నంబర్లు ఏర్పాటు చేసింది. అన్ని జిల్లాల కలెక్టర్లను ప్రభుత్వం ఇప్పటికే అప్రమత్తం చేసింది. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తంగా ఉంచాలని సూచించింది.
Read Entire Article