ఏపీలోని విద్యార్థులకు అలర్ట్.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై మంత్రి కీలక ప్రకటన..

1 year ago 38
ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఫీజు రీయింబర్స్‌మెంట్ విధానంపై శాసనమండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చిన మంత్రి డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి.. ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని కొనసాగిస్తామని చెప్పారు. అయితే వైసీపీ హయాంలో మాదిరిగా కాకుండా నేరుగా కాలేజీ యాజమాన్యాలకే ఫీజు రీయింబర్స్‌మెంట్ నగదు చెల్లింపులు చేస్తామని స్పష్టం చేశారు. వైసీపీ విధానాల కారణంగా విద్యార్థులతో పాటుగా కాలేజీ యాజమాన్యాలు ఇబ్బందులు పడ్డాయని విమర్శించారు.
Read Entire Article