ఏపీలోని రైతులకు మరో అవకాశం.. ఈ నెలాఖరు వరకే ఛాన్స్

1 year ago 38
రైతులకు ఏపీ ప్రభుత్వం ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది. పంటల బీమా ప్రీమియం చెల్లించేందుకు గడువును పొడిగించింది. పంటల బీమా ప్రీమియం చెల్లింపునకు డిసెంబర్ 15 వరకు గడువు ఇచ్చారు. అయితే ఎక్కువ మంది రైతన్నలకు ఉపయోగపడాలనే ఉద్దేశంతో ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. పంటల బీమా ప్రీమియం చెల్లింపు గడువును డిసెంబర్ 31 వరకీ పొడిగించింది. రైతులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని పంటలకు బిమా చేసుకోవాలని వ్యవసాయశాఖ అధికారులు కోరుతున్నారు.
Read Entire Article