ఏపీలోని ఆ మూడు జిల్లాలో భూసమీకరణ.. ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్..

10 months ago 30
ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. విశాఖ రీజియన్ అభివృద్ధి కోసం భూసమీకరణ చేపట్టాలని నిర్ణయించింది. అందులో భాగంగా విశాఖపట్నం, విజయనగరం, అనకాపల్లి జిల్లాలలో 1941 ఎకరాల భూమిని సమీకరించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఏపీ మున్సిపల్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. విశాఖపట్నంలోని పద్మనాభం, ఆనందాపురం మండలాలు, విజయనగరంలోని డెంకాడ, భోగాపురం మండలాలు, అనకాపల్లి జిల్లాలోని సబ్బవరం, అనకాపల్లి మండలాలలో భూమిని సమీకరించనున్నారు.
Read Entire Article