ఏపీలోని ఆ జిల్లాల్లో భారీ వర్షాలు.. వాతావరణశాఖ హెచ్చరిక

8 months ago 17
AP Weather Today: వాతావరణ శాఖ హెచ్చరిక.. ఆంధ్రప్రదేశ్‌లో రాగల నాలుగు రోజులు ఉరుములు, పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా చిత్తూరు, కడప, అన్నమయ్య జిల్లాల్లో భారీ వర్షాలు పడే సూచనలు ఉన్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, నదులు, వాగులు దాటే ప్రయత్నం చేయరాదని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. కృష్ణా, గోదావరి నదులకు వరద ఉధృతి పెరిగే అవకాశం ఉంది. మరిన్ని వివరాలు కోసం చదవండి!
Read Entire Article