ఏపీలోని ఆ ఆలయంలో ఇకపై పెళ్లిళ్లు చేసుకోవడానికి అనుమతి లేదు.. టీటీడీ కీలక నిర్ణయం!

1 year ago 46
Vontimitta Kodandarama Temple No Weddings: ఒంటిమిట్ట కోదండ రామాలయానికి సంబంధించి అధికారులు తీసుకున్న నిర్ణయం చర్చనీయాంశంగా మారింది. ఇకపై ఆలయంలో పెళ్లిళ్లు చేసుకోవడానికి అనుమతి లేదని చెబుతున్నారు. గత పదేళ్లుగా ఆలయంలో వివాహాలు జరుగుతున్నాయి. అయితే ఇప్పుడు అనుమతి నిరాకరించడంపై భక్తులు ఆగ్రహ వ్యక్తం చేస్తున్నారు. ఎప్పటి నుంచో వస్తున్న సంప్రదాయాన్ని ఆపేయడంపై మండిపుతున్నారు. వెంటనే ఈ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని కోరుతున్నారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Read Entire Article