ఏపీలో స్కూల్ విద్యార్థులు, తల్లిదండ్రులకు శుభవార్త.. నవంబర్‌లో పక్కా!

1 year ago 48
Andhra Pradesh Parents Teachers Meeting In November: మంత్రి నారా లోకేష్ విద్యాశాఖ అధికారులతో కీలక సమీక్ష నిర్వహించారు. విద్యార్థులకు సైన్స్ ఫేర్, క్రీడా పోటీలను నిర్వహించాలని సూచించారు. అలాగే విద్యార్థుల తల్లిదండ్రులు, టీచర్లతో నవంబర్‌లో సమావేశం నిర్వహించాలని ఆదేశించారు. స్కూల్స్ ఆయాలు, వాచ్‌మెన్‌లకు జీతాలు చెల్లించాలని.. హాస్టల్స్‌లో నిరంతరం తనిఖీలు నిర్వహించాలన్నారు. అంతేకాదు నైపుణ్య గణనపైనా అధికారులతో సమీక్ష చేశారు. మంగళగిరి నియోజకవర్గంలో పైలెట్ ప్రాజెక్ట్ కింద దీనిని ప్రారంభించనున్నారు.
Read Entire Article