ఏపీలో విద్యార్థులకు పండగే.. ఒక్కొక్కరికి రూ.15వేలు ఎప్పుడిస్తారో చెప్పారు, కీలక ప్రకటన

1 year ago 20
Andhra Pradesh Talliki Vandanam Scheme: ఏపీ రాజధాని అమరావతి సచివాలయంలో కలెక్టర్ల సదస్సు ప్రారంభమైంది. జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు.. పలు కీలక ప్రకటనలు చేశారు. ఏపీలోని నిరుద్యోగులకు శుభవార్త చెప్పారు.. ఏప్రిల్‌ మొదటి వారంలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ ఇవ్వనున్నట్లు ప్రకటించారు. పాఠశాలల ప్రారంభం నాటికి పోస్టింగ్‌లు ఇవ్వాలని ఆదేశించారు. మే నెల నుంచి తల్లికి వందనం పథకం అమలు చేస్తామన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు.
Read Entire Article