ఏపీలో వాళ్లందరి పింఛన్లు కట్.. మంత్రి స్వామి కీలక ప్రకటన

1 year ago 50
Andhra Pradesh Pensions Fake Certificates: ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకోబోతోంది. బోగస్ సర్టిఫికెట్లతో పింఛన్లు తీసుకుంటున్న లబ్దిదారులను గుర్తించి పెన్షన్లు కట్ చేసేందుకు సిద్ధమవుతోంది. నకిలీ సర్టిఫికెట్లతో పింఛన్లు తీసుకుంటున్నవారిని గుర్తించాలన్నారు. బోగస్ సర్టిఫికెట్లతో పించన్లు తీసుకుంటున్నవారికి అడ్డుకట్ట వేయాలని సూచించారు. అర్హత ఉంటే చాలు ప్రతి ఒక్కరికి పింఛన్ ఇవ్వాలని.. నకిలీ సర్టిఫికెట్ల విషయంలో కఠినంగా వ్యవహరించలని సూచించారు. కొన్ని జిల్లాల్లో ఇలా ఫేక్ సర్టిఫికెట్లతో పింఛన్లు తీసుకునేవారు ఉన్నట్లు తెలుస్తోంది.
Read Entire Article