ఏపీలో వాళ్లందరి అకౌంట్‌లలో డబ్బుల జమ.. చెక్ చేస్కోండి

1 year ago 44
Andhra Pradesh Flood Victims Compensation Released: ఏపీ ప్రభుత్వం విజయవాడ వరద బాధిత ప్రజలకు సాయం మరికొంత మందికి పరిహారం విడుదల చేసింది. శుక్రవారం మరో 1501 మందికి రూ.2.5 కోట్ల సాయాన్ని అకౌంట్‌లలో జమ చేశారు. అయితే బ్యాంక్ అకౌంట్ ఇనాక్టివ్‌గా ఉన్న కారణంతో 143 మందికి లబ్ధిదారుల అకౌంట్లలో పరిహారం జమ కాలేదని అధికారులు తెలిపారు. వీరికి సంబంధించి మరోసారి బ్యాంకు వివరాలు తీసుకుని పరిహారాన్ని అందించనున్నారు.
Read Entire Article