ఏపీలో వారికి తల్లికి వందనం డబ్బులు రాలేదు.. మరో 20 రోజుల్లో ఇస్తారు, ప్రభుత్వం క్లారిటీ

10 months ago 17
Talliki Vandanam Scheme 2025 Money Pending For Sc Students: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 'తల్లికి వందనం' పథకం కింద ఎస్సీ విద్యార్థులకు కేంద్రం వాటా నిధులు త్వరలో విడుదల చేయనుంది. 9, 10 తరగతులు, ఇంటర్ విద్యార్థులకు లబ్ధి చేకూరనుంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా రూ.382.66 కోట్లు విడుదల చేసింది. తల్లుల ఖాతాల్లో రూ.5,200 నుంచి రూ.10,972 వరకు జమ కానున్నాయి. నిధుల విడుదలలో జాప్యంపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది.
Read Entire Article