ఏపీలో వారికి ఒక్కొక్కరికి రూ.85వేలు.. ఉచితంగా శిక్షణ, భోజనం, వసతి.. మంత్రి ప్రకటన

7 months ago 25
AP Free Civil Services Coaching 100 Members: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బీసీ స్టడీసర్కిల్ ద్వారా 100 మంది అభ్యర్థులకు ఉచిత సివిల్స్ శిక్షణ అందిస్తోంది. ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూలకు శిక్షణతో పాటు భోజనం, వసతి కల్పిస్తున్నారు. మంత్రి సవిత ఎంపికైన అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు. విద్యార్థుల సంక్షేమం కోసం హాస్టళ్లలో మరమ్మతులు, ఆర్వో ప్లాంట్లు, సీసీ కెమెరాలు, ఆరోగ్య, మానసిక సంరక్షణకు ప్రత్యేక యాప్‌లు, కౌన్సెలింగ్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నారు.
Read Entire Article