ఏపీలో వారికి ఒక్కొక్కరికి రూ.7 లక్షల చొప్పున ఇస్తాం.. అసెంబ్లీలో మంత్రి కీలక ప్రకటన

1 year ago 25
Andhra Pradesh Govt Rs 7 Lakhs Help To Farmers: వ్యవసాయశాఖమంత్రి అచ్చెన్నాయుడు అసెంబ్లీలో కీలక ప్రకటన చేశారు. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 9 నెలల కాలంలో వ్యవసాయ సంబంధ కారణాలతో 39 మంది రైతులు ఆత్మహత్యలు నమోదయ్యాయన్నారు. రైతుల కుటుంబాలను ఆదుకోవడానికి పునరావాస ఫ్యాకేజీగా రైతులు,కౌలు రైతుల కుటుంబ సభ్యులకు రూ.7లక్షల ఆర్ధిక సహాయాన్ని ప్రభుత్వం అందిస్తుందన్నారు. 2024 జూన్‌కు ముందు 103 ఆత్మహత్యలు జరిగాయన్నారు.
Read Entire Article