ఏపీలో వారందరు పింఛన్లు వదులుకోవాలి.. ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

1 year ago 45
Ntr Bharosa Pension Ineligible Persons: ప్రతి అర్హునికీ పింఛను అందాలని, అనర్హులు స్వచ్ఛందంగా తమ పింఛన్లు వదులుకోవాలన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. తప్పుడు సర్టిఫికెట్లతో అనర్హులు పింఛను పొందితే అర్హులకు నష్టం చేసినట్లేనని... వికలాంగుల విషయంలో ప్రభుత్వం మానవీయ కోణంలో వ్యవహరిస్తుందన్నారు. తాము అధికారంలోకి రాగానే పింఛను రూ.3 వేల నుంచి ఒకేసారి రూ.6 వేలకు పెంచిన విషయాన్ని గుర్తు చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ పింఛను అందాల్సిందే అన్నారు. పింఛన్ల విషయంలో ప్రత్యేకంగా గ్రామ సభలు పెట్టి అర్హులకు పింఛన్లు ఇవ్వడంతోపాటు అనర్హులను తొలగించాల్సిన అవసరం ఉందన్నారు.
Read Entire Article