ఏపీలో వారందరికీ శుభవార్త.. ఉచితంగా ట్రైనింగ్.. ప్రతినెలా రూ.1500..

1 year ago 21
ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం డీఎస్సీ అభ్యర్థులకు శుభవార్త చెప్పింది. అన్ని జిల్లా కేంద్రాల్లోని బీసీ స్టడీ సర్కిళ్లలో డీఎస్సీ ఉచిత కోచింగ్ ప్రారంభమైంది. 26 జిల్లాలలోని బీసీ స్టడీ సర్కిళ్లలో 5200 మంది అభ్యర్థులకు ఉచితంగా ట్రైనింగ్ ఇవ్వనున్నారు. అలాగే కోచింగ్ సమయంలో సమయంలో నెలకు రూ.1,500 స్టైఫండ్, మెటీరియల్ కోసం రూ.1,000 ఇస్తామని మంత్రి సవిత వెల్లడించారు. త్వరలోనే 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామని మంత్రి సవిత వెల్లడించారు.
Read Entire Article