ఏపీలో వారందరికీ తీపికబురు.. ఉచిత కరెంట్, హెల్త్ ఇన్సూరెన్స్ కూడా.. మంత్రి కీలక ప్రకటన

1 year ago 44
ఏపీలోని చేనేతలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలోని చేనేతలకు 200 యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్ ఇవ్వనున్నట్లు ఏపీ జౌలి శాఖ మంత్రి సవిత అసెంబ్లీలో వెల్లడించారు. చేనేతలకు 200 యూనిట్లు, మరమగ్గాలకు 500 యూనిట్ల వరకూ ఉచిత కరెంట్ ఇవ్వనున్నట్లు తెలిపారు. అలాగే చేనేత క్లస్టర్లు, ఆప్కో షోరూమ్‌లు, విదేశాల్లో ఎగ్జిబిషన్లపై మంత్రి కీలక ప్రకటన చేశారు. చేనేతలకు ఆరోగ్య బీమా కల్పిస్తామని.. ఐదు శాతం జీఎస్టీ రీయింబర్స్‌మెంట్ దిశగానూ ఆడుగులు వేస్తున్నట్లు మంత్రి సవిత వెల్లడించారు.
Read Entire Article