ఏపీలో వారందరికి గుడ్‌న్యూస్.. 50 ఏళ్లకే పింఛన్, 40శాతం రాయితీతో ఆటోలు

5 months ago 13
AP Govt Auto With 40% Subsidy To Fisherman: రాష్ట్రంలో మత్స్యకారులకు ఏపీ ప్రభుత్వం తీపికబురు అందించింది. సంక్షేమ పథకాలతో పాటు, త్వరలో ఆటోలు, ఇంజిన్‌తో కూడిన బోట్లు మంజూరు చేయనున్నట్లు మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి తెలిపారు. వేటకు వెళ్లేవారికి రూ.20 వేల ఆర్థిక సహాయం, 50 ఏళ్లు నిండిన వారికి పింఛను అందిస్తామని హామీ ఇచ్చారు. పీఎంఎంఎస్‌వై పథకం కింద రాయితీపై పరికరాలు లభిస్తాయి.
Read Entire Article