ఏపీలో వారందరికి కొత్తగా పింఛన్‌లు.. ఒక్కొక్కరికి నెలకు రూ.4వేల చొప్పున డబ్బులు ఇస్తారు

9 months ago 13
AP Govt Pension For Spouse Category Rs 4000: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్టోబర్ 1న పింఛన్ల పంపిణీకి సిద్ధమైంది. ఎన్టీఆర్ భరోసా కింద 63.50 లక్షల మందికి రూ.2,745.50 కోట్లు విడుదల చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజయనగరం జిల్లా దత్తిలో జరిగే పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు. కొత్తగా స్పౌజ్ కేటగిరీలో 10,578 మందికి నెలకు రూ.4 వేల చొప్పున పింఛన్లు మంజూరు చేశారు. గత ప్రభుత్వంలో దరఖాస్తు చేసుకోలేని అర్హులకు ఇప్పుడు అవకాశం కల్పిస్తున్నారు.
Read Entire Article