ఏపీలో వారందరికి ఉచితంగా బైక్‌లు ఇస్తున్నారు.. ఒక్కో బైక్ ధర రూ.1.07 లక్షలు, త్వరపడండి

10 months ago 16
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దివ్యాంగుల కోసం ఉచిత త్రిచక్ర వాహనాల పంపిణీకి సిద్ధమైంది. ఒక్కో నియోజకవర్గానికి 10 మంది చొప్పున 1,750 మందికి ఈ వాహనాలు అందజేయనున్నారు. 125 సీసీ సామర్థ్యం గల 'హీరో' వాహనాలను ఆర్ఎం మోటార్స్ సరఫరా చేయనుంది. డిగ్రీ చదువుతున్న విద్యార్థులు, స్వయం ఉపాధి పొందుతున్న వారికి ప్రాధాన్యత ఉంటుంది. 70 శాతం వైకల్యం ఉన్న 18-45 ఏళ్ల మధ్య వయసు గలవారు, రూ.3 లక్షల లోపు ఆదాయం ఉన్నవారు అర్హులు.
Read Entire Article