ఏపీలో వారందరి పింఛన్‌లు కట్.. ఈ రూల్ వర్తిస్తుంది, మంత్రి కీలక ప్రకటన

1 year ago 35
Ntr Bharosa Pension Scheme In Eligible Persons: ఏపీ ప్రభుత్వం పింఛన్లను తనిఖీ చేస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఆరోగ్యం, దివ్యాంగుల కేటగిరిలో తనిఖీ పారదర్శకంగా జరుగుతుందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ తెలిపారు. రాష్ట్రంలో దాదాపు ఎనిమిది లక్షల దివ్యాంగుల సామాజిక భద్రతా పింఛన్లు ఇస్తున్నారని..ఈ మొత్తం సంఖ్యలో 1.20 లక్షల పింఛన్ల వెరిఫికేషన్‌ పూర్తి అయ్యిందన్నారు. గతంలోని నియమ నిబంధనల ప్రకారమే ఈ తనిఖీ జరుగుతోందంటున్నారు. అర్హులైన ఏ ఒక్కరికీ అన్యాయం జరగదన్నారు.
Read Entire Article