ఏపీలో రైల్వే ప్రయాణికులకు గమనిక.. కొత్తగా ఈ స్టేషన్‌లోనూ ఆగనున్న ఎక్స్‌ప్రెస్ రైళ్లు

1 year ago 33
Rajampet Railaway Station Jayanti Express Stopping: ఏపీలో మరో ఎక్స్‌ప్రెస్ రైలు ఆగనుంది.. ఈ మేరకు అధికారులకు ఆదేశాలు అందాయి. నేటి నుంచి ఎక్స్‌ప్రెస్ రైలు స్టేషన్‌లో ఆగనున్నట్లు అధికారులు తెలిపారు. కోవిడ్ సమయంలో రైలుకు స్టాప్‌ను ఎత్తివేయగా.. తాజాగా మరోసారి హాల్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అంతేకాదు శబరిమలకు మరికొన్ని ప్రత్యేక రైళ్లు పట్టాలెక్కబోతున్నాయి.. ఇటు మరికొన్ని రైళ్లను అధికారులు దారి మళ్లించారు. ఇటు ప్రత్యేక రైళ్లను కూడా కొనసాగిస్తున్నారు.
Read Entire Article