ఏపీలో రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక.. ఈ ఎక్స్‌ప్రెస్ రైళ్లను దారి మళ్లించారు

1 year ago 35
Several Trains Diverted Via Guntakal: తెలుగు రాష్గ్రాల్లో రైల్వే అధికారులు పలు రైళ్లను రద్దు చేయగా.. మరికొన్నిటిని దారి మళ్లించారు. ఆయా రైళ్లు వెళ్లే రూట్లను బట్టి దారి మళ్లించారు.. కొన్నిటిని పూర్తిగా రద్దు చేశారు, మరికొన్ని రైళ్లు ఆలస్యంగా నడుస్తాయని అధికారులు తెలిపారు. గుంతకల్లు మీదుగా పలు రైళ్లను దారి మళ్లించారు అధికారులు. నూజివీడు-వట్లూరు-ఏలూరు మధ్య, ఖమ్మం రైల్వే స్టేషన్‌ వద్ద నాన్‌ ఇంటర్‌లాకింగ్‌ పనులు కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు.
Read Entire Article