ఏపీలో రైలు ప్రయాణికులకు గమనిక.. ఈ రైళ్లు బయల్దేరే వేళల్లో మార్పులు, పూర్తి వివరాలివే

1 year ago 29
Andhra Pradesh Memu Trains Timings: ఆంధ్రప్రదేశ్‌లో పలు రైళ్లకు సంబంధించి బయల్దేరే వేళల్లో మార్పులు చేసింది రైల్వేశాఖ. మెము రైళ్లకు సంబంధించి మార్పుల్ని ప్రకటించారు. మూడు రైళ్లకు సంబంధించి సమయాన్ని మార్పు చేశారు. మరోవైపు ఏపీ నుంచి శబరిమలకు కూడా ప్రత్యేక రైళ్లు నడుపుతున్నారు. నర్సాపురం, విజయవాడ నుంచి ఈ రైళ్లు నడుస్తాయని తెలిపారు. మరోవైపు ఏపీ మీదుగా కుంభమేళాకు కూడా ప్రత్యేక రైళ్లు నడవబోతున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు.
Read Entire Article