ఏపీలో రైతులకు శుభవార్త.. ఒక్కొక్కరికి రూ.20వేలు, అన్నదాత సుఖీభవ పథకంపై చంద్రబాబు కీలక ప్రకటన

1 year ago 14
Annadata Sukhibhava Scheme Update: ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల సమయంలో కూటమి సూపర్ సిక్స్ పేరుతో హామీలను ప్రకటించింది. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కో హామీని నెరవేరుస్తున్నారు.. ఉచిత గ్యాస్ సిలిండర్లు, పింఛన్లు పెంపు హామీలను అమలు చేశారు. తాజాగా మరో మూడు పథకాల అమలుపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. అన్నదాత సుఖీభవ, మత్స్యకార భరోసా, తల్లికి వందనం పథకాల అమలుపై కసరత్తు చేస్తున్నారు. ఈ మేరకు అన్నదాత సుఖీభవ పథకంపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేవారు.
Read Entire Article