ఏపీలో రైతులకు పండగే.. ఏకంగా 90శాతం రాయితీ, కేవలం 10శాతం కడితే చాలు

6 months ago 21
AP Govt Silk Farmers 90% Subsidy: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 'సిల్క్‌ సమగ్ర' పథకంతో పట్టు రైతులకు అండగా నిలుస్తోంది. ఈ పథకం ద్వారా పట్టుగూళ్ల ధరలు రెట్టింపు అయ్యాయి, రైతులకు లాభదాయకంగా మారింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆర్థిక సహాయంతో ఎస్సీ, ఎస్టీ, పేద రైతులకు ఉపాధి అవకాశాలు మెరుగుపడుతున్నాయి. కొత్త క్లస్టర్ల ఏర్పాటుతో రాష్ట్రంలో పట్టు ఉత్పత్తి పెరిగి, చేనేత పరిశ్రమకు ఊతమిస్తుంది. ఆ పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Read Entire Article