ఏపీలో రైతులకు గుడ్‌న్యూస్.. వాటిపై 25 శాతం రాయితీ, జస్ట్ రూ.58 కడితే చాలు ఇస్తారు

9 months ago 19
AP Farmers Bengal Gram Seeds 25% Subsidy: ఆంధ్రప్రదేశ్‌లో రైతులకు శుభవార్త! శనగల ధరలు తగ్గడంతో మొక్కజొన్న వైపు మొగ్గు చూపుతున్న రైతులకు రాయితీపై విత్తనాలు అందిస్తోంది ప్రభుత్వం. ప్రకాశం జిల్లాలో రబీ సీజన్ ప్రారంభమైంది. 25 శాతం రాయితీపై 25,232 క్వింటాళ్ల శనగ విత్తనాలు అందుబాటులో ఉంచారు. రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకున్న రైతులకు ఈ విత్తనాలు లభిస్తాయి. ఎకరాకు 40 కిలోల చొప్పున, గరిష్ఠంగా ఐదు ఎకరాలకు ఇస్తారు.
Read Entire Article