ఏపీలో రైతులకు 48 గంటల్లో అకౌంట్‌లలో డబ్బులు జమ.. ఎంత ఇవ్వాలో కూడా ఫిక్స్!

1 year ago 45
Andhra Pradesh Farmers Paddy Procurement Money In 48 Hours: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2024-25 ఖరీఫ్‌ సీజన్‌లో ధాన్యం కొనుగోలుకు సంబంధించి మార్గదర్శకాలను విడుదల చేసింది. ధాన్యం విక్రయించిన 48గంటల్లో రైతు ఖాతాల్లో డబ్బుల్ని జమ చేయనుంది ప్రభుత్వం. అంతేకాదు ఈసారి ధాన్యం కొనుగోలు, మిల్లింగ్‌ను కలెక్టర్‌, జేసీ స్థాయి అధికారులు పర్యవేక్షించనున్నారు. అంతేకాదు కామన్‌ రకం ధాన్యం క్వింటాల్ రూ.2,300.. అలాగే గ్రేడ్‌-ఎ రకానికి రూ.2,320 చెల్లిస్తారు.
Read Entire Article