ఏపీలో రేషన్‌కార్డులు ఉన్నవారికి మరో శుభవార్త.. వచ్చే నెలలోనే, మంత్రి కీలక ప్రకటన

1 year ago 32
Andhra Pradesh Ration Card Holders Toor Dal Sugar Distribution: ఏపీలో తొలిసారిగా ధరల స్థిరీకరణకు ఓ కమిటీని సీఎం చంద్రబాబు వేశారన్నారు మంత్రి నాదెండ్ల మోనహర్. ఆ వెంటనే కందిపప్పును రూ. 180 నుంచి రూ. 150కి తగ్గించే విధంగా హోల్‌సేల్‌ డీలర్లతో మాట్లాడినట్లు చెప్పారు. రేషన్‌ డిపోల ద్వారా కిలో కందిపప్పు రూ. 67 కే అందజేశామన్నారు. అంతేకాదు రాష్ట్ర వ్యాప్తంగా పామాయిల్‌ ధరను రూ. 130 నుంచి రూ. 110కి తగ్గించి ఉన్న 2,300 అవుట్‌లెట్స్‌ ద్వారా ప్రజలకు పంపిణీ చేశామన్నారు. మార్క్‌ఫెడ్‌ సహకారంతో ఉల్లిపాయలు, టమాటాలను రాయితీపై తక్కువ ధరలకే ప్రజలకు అందుబాటులో ఉంచామన్నారు.
Read Entire Article