ఏపీలో రేషన్‌కార్డులు ఉన్నవారికి ప్రభుత్వం శుభవార్త.. వచ్చే నెల నుంచి పక్కా, చాలా తక్కువ ధరకే

1 year ago 35
Andhra Pradesh Ration Card Holders Sugar Toor Dal Distribution: ఏపీ ప్రభుత్వం తెల్లరేషన్‌ కార్డుదారులకు బియ్యంతోపాటు పంచదార, కందిపప్పును సరఫరా చేసేందుకు చర్యలు చేపట్టింది. వచ్చే నెల 1 నుంచి వీటిని పంపిణీ చేయనున్నారు. ఇప్పటికే రైతు బజార్లలో తక్కువ ధరకే కందిపప్పు, వంటనూనెలను అందిస్తోంది. అంతేకాదు చక్కెర, కందిపప్పును కూడా తక్కువ ధరకే రేషన్‌కార్డులు ఉన్నవారికి పంపిణీ చేయనున్నారు. అలాగే జనవరి నుంచి మిల్లెట్స్ కూడా పంపిణీ చేయనున్నారు.
Read Entire Article