ఏపీలో రేషన్‌కార్డులు ఉన్నవారికి గుడ్‌న్యూస్.. ఎన్నాళ్లకెన్నాళ్లకు, చంద్రబాబు కీలక ప్రకటన

1 year ago 39
Chandrababu On Ration Distribution: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు. రేషన్ కార్డులు ఉన్నవారికి శుభవార్త చెప్పారు.. పౌరసరఫరాలశాఖపై చంద్రబాబు సమీక్ష చేశారు. ప్రధానంగా రేషన్ పంపిణీ, ఎండీయూ వాహనాలతో పాటుగా ధాన్యం కొనుగోళ్లు వంటి అంశాలపై ప్రధానంగా చర్చ జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు కొన్ని కీలక సూచనలు చేశారు. రేషన్ డోర్ డెలివరీ అంశంపై త్వరలోనే నిర్ణయం తీసుకునే అవకాశం ఉందంటున్నారు.
Read Entire Article