ఏపీలో రెండో రాజధాని, ఆ జిల్లాలోనే.. సీనియర్ రాజకీయ నేత కీలక వ్యాఖ్యలు

1 year ago 38
Sake Sailajanath On AP Capital: ఏపీలో రెండో రాజధాని అంశంపై మరోసారి తెరపైకి తెచ్చారు మాజీ మంత్రి, సీనియర్ రాజకీయ నేత శైలజానాథ్. ఏపీ ప్రభుత్వం ఇటీవల తీసుకున్న నిర్ణయాలపై ఆయన స్పందించారు. గత ప్రభుత్వ హయాంలోని నిర్ణయాలను ప్రస్తావిస్తూ.. అమరావతికి హైకోర్టును తీసుకెళ్లడం సరికాదన్నారు. అలాగే సీమలో రెండో రాజధాని ఏర్పాటు చేయాలన్నారు. హైకోర్టు బెంచ్ కర్నూలులో ఏర్పాటు చేయడాన్ని శైలజానాథ్ తప్పుబట్టారు. ఆయన ఏ, ఏ అంశాలను ప్రస్తావించారంటే.
Read Entire Article