ఏపీలో రెండు జిల్లాలను భయపెడుతున్న అడుగులు..!

1 year ago 48
ఏపీలో చిరుత పులి సంచారం రెండు జిల్లాలను భయపెడుతోంది. ఏలూరు జిల్లాతో పాటుగా చిత్తూరు జిల్లాలో చిరుత కదలికలు కలకలం రేపుతున్నాయి. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలో చిరుత కదలికలను అటవీశాఖ అధికారులు గుర్తించారు. ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేసి వాటి జాడను గుర్తించే పనిలో ఉన్నారు. చిరుత కదలికలపై అనుమానాలు ఉన్నచోట కాలిముద్రలు సేకరించారు. మరోవైపు చిత్తూరు జిల్లా చౌడేపల్లి మండలంలో చిన్నా పెద్ద కాలిముద్రలు గుర్తించిన స్థానికులు.. ఇవి చిరుతలవే అనే భయంతో వణికిపోతున్నారు.
Read Entire Article