ఏపీలో రూ.50 వేల కోట్ల పెట్టుబడికి ముందుకొచ్చిన బ్రూక్ ఫీల్డ్.. ఈ రంగంలో ఇదే ఫస్ట్ టైం..!

1 year ago 42
అధికారంలోకి వచ్చిన నాటి నుంచే పెట్టుబడుల వేట మొదలుపెట్టిన చంద్రబాబు సర్కారు.. రాష్ట్రానికి మరో భారీ పెట్టుబడిని ఆకర్షించే ప్రయత్నాల్లో సక్సెస్ అయ్యింది. రాష్ట్రంలో రెన్యువబుల్ ఎనర్జీ రంగంలో ఏకంగా రూ.50 వేల కోట్ల మేర పెట్టుబడులు పెట్టేందుకు బ్రూక్ ఫీల్డ్ సంస్థ సుముఖత వ్యక్తం చేసింది. వచ్చే మూడు నుంచి ఐదేళ్ల వ్యవధిలో సోలార్, పవన్ విద్యుత్ రంగాల్లో ఈ సంస్థ ఏపీలో భారీ మొత్తంలో పెట్టుబడులు పెట్టనుంది.
Read Entire Article