ఏపీలో రూ.1.4 లక్షల కోట్ల పెట్టుబడితో భారీ ప్రాజెక్ట్.. ఆ జిల్లాకు జాక్‌పాట్, చంద్రబాబు ట్వీట్

1 year ago 23
Chandrababu Naidu Meet Lakshmi Mittal: దావోస్‌లో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అండ్ టీమ్ పర్యటన కొనసాగుతోంది. ప్రముఖ పారిశ్రామికవేత్త, ఆర్సెలార్‌ మిత్తల్‌ ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌ లక్ష్మీమిత్తల్‌తో ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రులు నారా లోకేష్, టీజీ భరత్‌ భేటీ అయ్యారు. అనకాపల్లిలో ఏర్పాటు చేయబోతున్న ప్రాజెక్టుపై ప్రధానంగా చర్చించారు. అలాగే భావనపాడులో పెట్రో కెమికల్ హబ్ ఏర్పాటుకు.. ఈ మేరకు పెట్టుబడులతో రావాలిని మిట్టల్ గ్రూపును ఏపీ ప్రభుత్వం తరఫున కోరారు.
Read Entire Article