ఏపీలో రిలయన్స్ పెట్టుబడులు.. ఆ జిల్లాలో 100 ఎకరాల్లో బెవరేజెస్ యూనిట్.. రూపురేఖలే మారిపోతాయ్!

11 months ago 44
ఏపీలో రిలయన్స్ సంస్థ పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతోంది. ఏపీలో బెవరేజెస్ యూనిట్ ఏర్పాటు చేయాలని రిలయన్స్ భావిస్తోంది. అందుకు కర్నూలు జిల్లా అనువుగా ఉంటుందనే ఆలోచనలో రిలయన్స్ ఉంది. ఈ నేపథ్యంలో కర్నూలు జిల్లాలో బెవరేజెస్ యూనిట్ ఏర్పాటు కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి రిలయన్స్ సంస్థ డీపీఆర్ సమర్పించింది. రూ.1622 కోట్లతో బెవరేజెస్ యూనిట్ ఏర్పాటు కోసం డీపీఆర్ సమర్పించింది. ఇందుకోసం వంద ఎకరాలు కేటాయించాలని ఏపీ ప్రభుత్వాన్ని కోరింది.
Read Entire Article