ఏపీలో మహిళలకు సూపర్ న్యూాస్.. రూ.10వేల నుంచి రూ.2 లక్షలు వరకు ఇస్తారు

10 months ago 18
p Govt Give Women Rs 10000 To Rs 2 Lakhs: రాష్ట్రంలో మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మహిళా పారిశ్రామికవేత్తలను లక్ష మందికి పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ దిశగా, ప్రభుత్వం స్వయం సహాయక సంఘాల మహిళలకు డెయిరీ, కలంకారి, ఆహార శుద్ధి యూనిట్లు వంటి వాటిని ఏర్పాటు చేయడానికి ఆర్థిక సహాయం అందిస్తోంది. యూనిట్ల విస్తరణకు రూ.10 వేల నుంచి రూ.2 లక్షల వరకు రుణాలు ఇస్తామని అధికారులు తెలిపారు.
Read Entire Article