ఏపీలో మహిళలకు తీపికబురు.. వారందరికి ఉచితంగా కుట్టు మిషన్లు పంపిణీ

1 year ago 24
Andhra Pradesh Government Sewing Machine Free Distribution: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో పథకాన్ని అమలు చేయడానికి సిద్ధమైంది. ఆదరణ 3 పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా బీసీలకు వారి కుల వృత్తులువారికి పనిముట్లు పంపిణీ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాాజాగా ప్రభుత్వం మరో కొత్త ఆలోచన చేస్తోంది. రాష్ట్రంలో 80 వేల మంది మహిళలకి శిక్షణ ఇచ్చి కుట్టు మిషన్లు ఇవ్వాలని ప్రభుత్వం ఆలోచిస్తోందని గౌడ కార్పొరేషన్ ఛైర్మన్ వీరంకి గురుమూర్తి తెలిపారు. కూటమి ప్రభుత్వం అన్ని నియోజకవర్గం ప్రతి నియోజకవర్గానికి నాలుగు జెనరిక్ షాపులు ఇచ్చి దానికి కూడా 50% సబ్సిడీ ఇచ్చి షాపుల నిర్మాణం కూడా చేసి బీసీలను చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేందకు అవకాశం ఇవ్వనున్నారు.
Read Entire Article