Two Died Of Covid 19 In Kadapa District Andhra Pradesh: ఏపీలో మరోసారి కరోనా కలకలం రేపింది.. ఐదు పాజిటివ్ కేసులు నమోదు కాగా.. ఇద్దరు చనిపోవడం ఆందోళన కలిగిస్తోంది. చనిపోయిన ఇద్దరు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న ట్లు అధికారులు చెబుతున్నారు. కడప జిల్లా రాజంపేటకు చెందిన 52ఏళ్ల వ్యక్తి , మాసాపేటకు చెందిన 43ఏళ్ల వ్యక్తి చనిపోయారు. ఈ కరోనా కేసులపై ఏపీ ఫ్యాక్ట్ చెక్ టీమ్ క్లారిటీ ఇచ్చింది.