ఏపీలో మరో రెండు పథకాల అమలుకు మహూర్తం ఫిక్స్.. ఒక్కో విద్యార్థికి . 15వేలు, ఒక్కో రైతుకు రూ.20వేలు

1 year ago 33
Annadata Sukhibhava Scheme: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్నికల హామీ అమలు దిశగా అడుగులు వేస్తోంది. సూపర్ సిక్స్ పథకాల్లో ముందుగా రెండు స్కీంలను అమలు చేసేందుకు కసరత్తు చేస్తోంది. వచ్చే నెలలో బడ్జెట్ ప్రవేశపెట్టాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.. రెండో వారంలో అసెంబ్లీ సమావేశాలు జరిగే అవకాశం ఉంది. అయితే అమ్మకు వందనం, అన్నదాత సుఖీభవ పథకాలకు సంబంధించి ప్రభుత్వం ముహూర్తం ఫిక్స్ చేసినట్లు సమాచారం. ఈ రెండు పథకాల అమలుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
Read Entire Article