ఏపీలో మరో కొత్త రైల్వే స్టేషన్.. ఆ కొత్త రైల్వే లైన్‌లో బెంగళూరుకు త్వరగా వెళ్లొచ్చు

5 months ago 15
Haresamudram New Railway Station: శ్రీసత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గంలో దశాబ్దాల వెనుకబాటుతనం తొలగిపోనుంది. కొత్త రైల్వే లైన్, పరిశ్రమల ఏర్పాటుతో రూపురేఖలు మారనున్నాయి. బెంగళూరుకు దగ్గరగా ఉండటం, రెవెన్యూ డివిజన్ కేంద్రంగా మారడంతో ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడనున్నాయి. వచ్చే ఏడాది డిసెంబర్ లోపు రైలు రానుందని, ఇది అభివృద్ధికి కొత్త ఊపునిస్తుందని అంచనా వేస్తున్నారు. అంతేకాదు మడకశిర ప్రాంతానికి త్వరలోనే మరికొన్ని పరిశ్రమలు కూడా వస్తాయని చెబుతున్నారు.
Read Entire Article