ఏపీలో మద్యం ధరల పెంపుపై తప్పుడు ప్రచారం.. అసలు సంగతి ఇది!

1 year ago 18
Andhra Pradesh Govt Clarity On Liquor Rates Hike: ఏపీలో మద్యం ధరలను పెంచుతూ ఎక్సైజ్ శాఖ కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. పెంచిన ధరలు వెంటనే అమల్లోకి వచ్చాయి.. ధరలు 15శాతం పెంచుతూ ఉత్తర్వులు జారీ చేశారు. మద్యం ధరల పెరుగుదలపై ఎక్సైజ్‌శాఖ కమిషనర్ నిషాంత్‌కుమార్‌ వివరణ ఇచ్చారు. మద్యం ధరల్లో మార్పుపై అసత్య ప్రచారం జరుగుతోంది అన్నారు. ధర రూ.15, రూ.20 పెరిగినట్లు అసత్య ప్రచారం జరుగుతోందన్నారు. పెరిగిన ధర 10 రూపాయలేనన్నారు.
Read Entire Article