ఏపీలో ప్రభుత్వ టీచర్లకు కొత్త బాధ్యతలు.. కీలక ఆదేశాలు జారీ

2 months ago 19
AP Govt Teachers Taste Midday Meal Every Day: ఏపీ ప్రభుత్వం టీచర్లకు కొత్త బాధ్యతలు అప్పగించింది. మధ్యాహ్న భోజనం విషయంలో వరుస ఫిర్యాదులు రావంతో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై టీచర్లు మధ్యాహ్న భోజనం రుచి చూసిన తర్వాతే పిల్లలకు వడ్డించాలని నిర్ణయించారు. రోజుకో టీచర్ భోజనం రుచి చూసేలా కేటాయించాలని ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా మధ్యాహ్న భోజనం విషయంలో రాజీపడేది లేదంటున్నారు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్
Read Entire Article